Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు ఆర్టీసీ వారి శబరిమల యాత్ర కందుకూరు, అమరావతి జ్యోతి : ఏపీఎస్ఆర్టీసీ కందుకూరి డిపో వారి శబరిమల యాత్ర డిసెంబర్ 22 ,23, మరియు జనవరి 1,4,6 ,8 తేదీల నందు కందుకూరు నుండి శబరిమలకు ప్రత్యేక బస్సులు కలవు, టికెట్ ఒకరికి 4200/- (4 రోజులు). 15 మంది స్వాములు ఉన్నచో బస్సు మీ గ్రామమునకు వచ్చును, ఈ అవకాశాన్ని అయ్యప్ప స్వామి భక్తులు ఉపయోగించుకోవలసినదిగా కోరుచున్నాము సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7382889870
Admin
Amaravathi Jyothi