Monday, 15 June 2026 03:47:46 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

Date : 17 December 2023 07:05 AM Views : 236

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి వలేటివారిపాలెం ,అమరావతి జ్యోతి: పుణ్యక్షేత్రమైన మాలకొండలోని మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామిని హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయ అధికారులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అనంతరం స్వామి ప్రసాదాలను ఆలయ ఈవో కేబి శ్రీనివాసరావు పూజారి అందించారు. స్వామిని చూసి తరించేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తజనం తరలివచ్చారు. ఆలయ అర్చకులు లక్ష్మీ నరసింహ స్వామిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూలాంకరణ చేసి పలు రకాల పూజలను నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్టును భక్తులు దర్శించి కష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించాలని వేడుకొన్నారు. శనివారం ఒక్కరోజు ఆలయానికి వివిధ రూపాల్లో రూ.8,29,197 లు ఆదాయం సమకూరినట్టు ఆలయ ఈ వో కే బి శ్రీనివాసరావు తెలిపారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :