Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కావలి: కావలి పట్టణం రైల్వే స్టేషన్ రోడ్ లో కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన పొడపాటి అశోక్ ఆహ్వానం మేరకు బొండం బాబాయ్ పలావ్ బిర్యాని హోటల్ ను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు.. అనంతరం కస్టమర్లకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలని నిర్వహకులకు తెలియజేశారు.. అశోక్ ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు , దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆకాంక్షించారు..
Admin
Amaravathi Jyothi