Monday, 15 June 2026 03:52:59 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

కందుకూరు నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి

Date : 04 December 2023 09:44 PM Views : 235

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : కందుకూరు నియోజకవర్గ ప్రజలు తుఫాన్ పట్ల జాగ్రత్తలు పాటించండి ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి. కందుకూరు, అమరావతి జ్యోతి: కందుకూరు ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి తుఫాన్ పట్ల జాగ్రత్తలు పాటించాలని. సూచించారు. పూరి గుడిసెలలో నివసించేవారు అధికారులు సూచించిన భవనములోకి రావాలని. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని. అధికారుల సలహాలనుఎప్పటికప్పుడు పాటించాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తుఫాన్ ప్రాంతలకు నిధులు విడుదల చేశారని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని అధ్యయనం చేస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి నష్టం కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలు వాగులు, వంకలు, దాటి ప్రయాణించేటప్పుడు పోలీసుల వారి సూచనలు తీసుకోవాలని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తుఫాన్ ప్రాంతాలలో సహాయ చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :