Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : ప్రజా దీవెన పాదయాత్రను జయప్రదం చేయాలి : కొండాపురం అమరావతి జ్యోతి:సోమవారం మధ్యాహ్నం 2గంటలకి నర్రవాడలో వెలసిన శ్రీ వెంగమాంబ పేరంటాలు దేవస్థానం నుంచి ఉదయగిరి మాజీ శాసన సభ్యులు ప్రస్తుత ఇన్చార్జి బొల్లినేని వెంకట రామారావుని రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో గెలిపించి తద్వారా చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది, కావున ప్రజాక్షేత్రంలో ప్రజా దీవెన పాదయాత్ర ప్రారంభించడం జరుగుతుంది, ఈ కార్యక్రమానికి కొండాపురం మండలంలోని అన్ని పంచాయతీల నుండి, మండల నాయకులు, గ్రామ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మండలం లోని తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమా నులు, అందరూ మనం ప్రారంభించబోతున్న ఎలక్షన్స్ కి సంబంధించిన క్యాంపైన్లో భాగంగా, రాబోయే ఎలక్షన్లో బొల్లినేని రామారావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కొండాపురం మండల టీడీపీ కన్వీనర్ మామిళ్ళపల్లి ఓంకార్ కోరారు
Admin
Amaravathi Jyothi