Monday, 15 June 2026 03:46:51 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

ఆపద్బాంధవి తెలుగు సేవాసదన్

Date : 27 May 2024 07:44 AM Views : 1003

Amaravathi Jyothi - Andhra Pradesh / Anakapally : వలేటివారి పాలెం: మండలంలోని సింగమనేనిపల్లి గ్రామ వాస్తవ్యులయిన గంగోలు నాగరాజ్యం కుమార్తెకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నది . ఆమె గర్భవతి కావడంతో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది . నాగరాజ్యం భర్త చాలాకాలం క్రితం మరణించారు. తన కొడుకుకి ఆక్సిడెంట్ లొ కాలు దెబ్బతిన్నది . రెండో కుమారుడికి కూడా కరెంట్ షాక్ వల్ల కాలి వేళ్ళు తీసేశారు . ఆసరా కోసం ఎదురు చూస్తున్న కుటుంబాన్ని స్థానిక వ్యక్తుల ద్వారా తెలుసుకున్న సేవాసదన్ వ్యవస్తాపకులు ,అధ్యక్షులు అయిన నాగిశెట్టి మాల్యాద్రి ,రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్ రెడ్డి,విజయనగరం జిల్లా అధ్యక్షులు నాగసూర్య శర్మను సంప్రదించి హుటాహుటిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కట్టా ఏసునాధంతో కలిసి కుటుంబానికి గ్రామస్తుల సమక్షంలో ఆరు వేల రూపాయల నగదును ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరిగినది . ప్రతినెలా సేవా సదన్ రాష్ట్రం లోని ఏదో ఒక మూల సాయం చేస్తున్నదని ఆపదలో ఉన్న వారిని సంస్థ తరుపున ఆదుకోవడమే తమ లక్ష్యమని అధ్యక్షులు మాల్యాద్రి తెలిపారు.సేవాసదన్ కార్యక్రమాలకు నెల నెలా సహాయం అందిస్తూ సేవలో దైవత్వాన్ని చూసుకుంటూ సహకరిస్తున్న సేవాసదన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు . సేవా సదన్ చేస్తున్న సహాయ కార్యక్రమాలను గ్రామస్తులు అభినందించారు .

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :