Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ , మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు నారా లోకేష్ బాబు సహకారంతో సాంఘీక సంక్షేమ శాఖామాత్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి , మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో కొండేపి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించడానికి మరియు ఒంగోలు నియోజకవర్గం శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిల్ పంపిణీ చేయడానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించిన నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , ఉలవపాడు మండలం తెలుగుయువత కార్యనిర్వాహక కార్యదర్శి గడ్డం నవీన్ , టంగుటూరు మండలం ఐ టి డి పి ప్రధాన కార్యదర్శి పొనుగోటి చక్రవర్తి , ఏసుపోగు యోహాను , చాట్ల సంతోష్ తదితరులు ఉన్నారు.
Admin
Amaravathi Jyothi