Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ కందుకూరు, అమరావతి జ్యోతి:తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఆకాంక్షించారు.
Admin
Amaravathi Jyothi