Monday, 15 June 2026 03:57:24 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

పాకల వైసీపీకి మరో డబుల్ షాక్

Date : 28 April 2024 04:42 PM Views : 687

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : పాకల వైసిపికి మరో డబుల్ షాక్ సింగరాయకొండ, అమరావతి జ్యోతి: : మండలంలోని పాకల గ్రామాల్లో వైసీపీకి రోజురోజుకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇటీవల తెలుగుదేశం పార్టీ పాకాల గ్రామంలో నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు గొల్లమూడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలు సత్య, స్వామి సమక్షంలో టీడీపీలో చేరగా అదే పరంపరను ఇప్పటివరకు విడతల వారీగా పాకల గ్రామం నుండి టిడిపిలో చేరుతున్నారు. ఇప్పటివరకు సుమారు ఒక్క పాకల పంచాయతీ నుండి ప్రదేశం పార్టీలోకి 500 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరడం మంచి పరిణామముని స్వామి అన్నారు. శనివారం తూర్పు నాయుడు పాలెం లోని ఎమ్మెల్యే అభ్యర్థి స్వామి నివాసంలో పాకల గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన లింగంగుంట మాలకొండయ్య, తిరుపతి, బ్రహ్మానందం, కొండలు, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, శివరామయ్య, బాలాజీ, మురళీమోహన్, శివకోటయ్య, మేకా శివకోటయ్య, కల్లూరి నాగరాజు తోపాటు వారికి సంబంధించిన 15 కుటుంబాల వారు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి స్వామి తెలుగుదేశం కండవాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు, పాకల గ్రామానికి చెందిన నాయకులు హాజరయ్యారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :