Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : వైసీపీలో చేరిన పలమనేరు టిడిపి నేత గుంటూరు, అమరావతి జ్యోతి: సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలమనేరు టీడీపీనేత ఆర్.వి.సుభాష్ చంద్రబోస్ ..2014 సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా సుభాష్ చంద్రబోస్ పోటీ చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్జే భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ్ పాల్గొన్నారు.
Admin
Amaravathi Jyothi