Sunday, 26 April 2026 08:22:53 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

రాష్ట్ర భవిష్యత్తును గురువులు గుర్తించాలి: కాకర్ల సురేష్

Date : 15 April 2024 09:12 AM Views : 657

Amaravathi Jyothi - Andhra Pradesh / Prakasam : రాష్ట్ర భవిష్యత్ ను గురువులు గుర్తించాలి . రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. యువతకు జాబు రావాలంటే బాబు రావాలి.. ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. కావలి,అమరావతి జ్యోతి: వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం ఎలా ఉంది. మరలా వైసీపీ వస్తే రాష్ట్ర భవిష్యత్ ఏమిటో గురువులు గుర్తించాలని ఉదయగిరి టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు.ఆదివారం కావలి పట్టణంలోని బృందావనం కాలనీ కల్యాణ మండపంలో కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లోని ప్రైవేట్ పాఠశాలల, కాలేజీల ఉపాధ్యాయులు, అధ్యాపకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యార్థులను భవిష్యత్ ను తీర్చిదిద్దే, సమాజ హితం కోరే ఉపాధ్యాయులు, అధ్యాపకులు విజ్ఞత తో అలోచించి ఓటు వేయాలని, చంద్రబాబు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న, యువతకు ఉపాధి రావాలన్న చంద్రబాబు రావాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్, విజయ్ భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :