Monday, 15 June 2026 03:47:04 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

శ్రీ నీలకంటేశ్వరాలయ దేవస్థానం పునర్నిర్మాణానికి 25 లక్షల విరాళం. విడతల వారీగా అందజేత

మొదటి విడతగా ఐదు లక్షల రూపాయలు అందజేత

Date : 23 September 2025 09:39 PM Views : 557

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : గుడ్లూరు: శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణమునకు గుడ్లూరు వాస్తవ్యులు,( శ్రీ కందుల వెంకటేశ్వర్లు ధర్మపత్ని యశోద విరాళము 125000/ అందజేసారు. గుడ్లూరు వాస్తవ్యులు కుంచాల రమణయ్య ధర్మపత్ని అరుణ లు నీలకంఠేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణమునకు 50000/- విరాళమ అందజేసారు. గుడ్లూరు వాస్తవ్యులు శ్రీ కందుల రమాదేవి భర్త కీర్తిశేషులు కందుల శ్రీను నీలకంఠేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణమునకు 100116/- విరాళమ అందజేసారు. గుడ్లూరు శ్రీ నీల కంటేశ్వర స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణమునకు హైదరాబాద్ వాస్తవ్యులు సిహెచ్ రాధాకృష్ణ గల 25 లక్షల రూపాయలు విరాళముగా విడతల వారీగా అందజేయుటకు అంగీకరించారు మొదటి విడతగా ఐదు లక్షల రూపాయలు విరాళము ఇచ్చుటకు అంగీకరించారు. దాతలందరికీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఆ కుటుంబ సభ్యులకు ఉండాలని శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థాన పునర్నిర్మాణ కమిటీ గుడ్లూరు. వారు కోరుతున్నారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :