Monday, 15 June 2026 03:53:22 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

జగన్ దృష్టిలో ముస్లింలు అంటే ఓటు బ్యాంకు మాత్రమే

Date : 31 December 2023 09:52 PM Views : 248

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : జగన్ దృష్టిలో ముస్లింలంటే ఓటుబ్యాంకు మాత్రమే ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఇంటూరి కందుకూరు అమరావతి జ్యోతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే కందుకూరు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి జరిగిందన్నది అక్షరసత్యమని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని 18వ వార్డు, ఉర్దూస్కూల్ వద్ద ముస్లింలతో నాగేశ్వరరావు ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ముస్లిం సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. ముఖ్యంగా యువకులు ఎంత ఉత్సాహంతో నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో వందల మందికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. . జగన్మోహన్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేకు ముస్లింలు కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే కనిపిస్తున్నారని నాగేశ్వరరావు విమర్శించారు. గత ఎన్నికలకు ముందు అమలవుతున్న పథకాలు నిలిపివేసి ముస్లిం సమాజాన్ని నిలువునా మోసం చేశారని అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో ఎవరి హయాంలో ముస్లింలకు మేలు జరిగిందో చర్చకు సిద్ధమేనా అని నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో... షేక్ హాజీ బాషా, షేక్ షాజహాన్, ఇంకా పలు కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :