Monday, 15 June 2026 03:47:44 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

విమానం ల్యాండింగ్ పై మాట్లాడిన ఎంపీ మాగుంట

Date : 13 December 2023 09:46 PM Views : 373

Amaravathi Jyothi - Andhra Pradesh / గుంటూరు : శింగరాయకొండ వద్దనున్న విమాన లాండింగ్ పూర్తిపై పార్లమెంటులో మాట్లాడిన మాగుంట ఒంగోలు, అమరావతి జ్యోతి: పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు, మాగుంట శ్రీనివాసులురెడ్డి రూలు - 377 క్రింద మాట్లాడుచూ దేశంలో ప్రకృతి వైపరిత్యాలు మరియు కార్యాచరణ ఆకస్మిక పరిస్థితులు సంభవించినపుడు విమానాలు దిగుటకు ఎమర్జెన్సీ లాండింగ్ ఫెసిలిటీలు ఏర్పాటుచేసే క్రమంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో చిలకలూరిపేట – నెల్లూరు సెక్షన్ లో శింగరాయకొండ వద్ద కూడా 3.60 కి. మీ. మేర ఒకటి ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధాన మంత్రికి మరియు కేంద్ర రోడ్డు - హైవేల శాఖా మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ లాండింగ్ ఫెసిలిటీకి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ మరియు కాంట్రాక్టర్ మధ్య 26-12-2019 అగ్రీమెంటు జరిగి, ప్రధాన సివిల్ పనులు 20-12-2021 నాటికి పూర్తయినవి. 28-07-2021 తేదీన భారత విమాన సంస్థ మరియు నేషనల్ హైవే అథారిటీ వారు జరిపిన జాయింటు ఇన్స్పెక్షనులో మైనర్ బెండ్స్ (చిన్న వంకలు) మరియు కర్వ్ (మలుపు) లను గుర్తించారు. ప్రాజెక్టు డైరెక్టర్, నేషనల్ హైవే అథారిటీ, నెల్లూరు, విమాన సంస్థ, కాంట్రాక్టర్లు మరియు సలహాదారులు జరిపిన జాయింటు తనిఖీలో చిన్న వంకలును మరియు మలుపును వాటిని నిటారుగుగా వేయుటకు గల అవకాశాలను అన్వేషించడం కూడా జరిగింది. తదుపరి, సదరు పనులకు మరియు భూ సేకరణకు రూ.26.60 కోట్లు అంచనాతో విజయవాడలోని నేషనల్ హైవే అథారిటీ రీజినల్ ఆఫీసరు ఆమోదానికి 25-01-2023 న పంపడంకూడా జరిగింది. 11 నెలల గడచినను మరియు త్వరితగతిన పూర్తిచేయవలసినదిగా కేంద్ర మంత్రి ఆదేశాలు ఇచ్చినను, సదరు పని ఇప్పటికీ పెండింగులోనే వున్నది. కనుక, ఈ పనికి అత్యధిక ప్రాదాన్యతనిచ్చి, అంచనాను వెంటనే ఆమోదించి జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్న ఈ ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తిచేయవలసినదిగా కేంద్ర మంత్రిని మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరినారు.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :