Monday, 15 June 2026 03:49:19 PM
# కందుకూరు రాజకీయాల్లో మార్పుకు మార్గదర్శి – ఇంటూరి సౌజన్య జన్మదిన ప్రత్యేక కథనం # శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ దంపతులు # శ్రీ శ్రీ శ్రీ అంకమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలకు తరలిరండి - ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # కరేడులో టీడీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా సంక్రాంతి సంబరాలు # పోట్లూరులో ముగ్గుల పోటీలు - ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు # పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # గుడ్లూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయండి ఉపాధ్యాయులకు సూచించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి # కందుకూరు మండల యూటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక # శ్రీశ్రీ అంకమ్మ తల్లి అని వేటి మండపానికి రూ 25116/-లు విరాళం* # భక్తి ప్రభత్తులతో శ్రీ సువర్చల ఆంజనేయస్వామి కళ్యాణం # కందుకూరు మొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు # 2025 సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ స్కీమ్ – పూర్తి వివరాలు # పోరాటం నుండి ప్రగతివరకు – రైతు థుమ్మల వనిత విజయగాథ # శ్రీశైలం ఘాట్ రోడ్డు కథ # ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు # భక్తి పారవస్యంతో 108 హనుమాన్ చాలిసా* # జనసైనికుల కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న జనసేన పార్టీ క్రియా ఇన్సూరెన్స్.

విజయభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

Date : 01 December 2023 09:34 AM Views : 289

Amaravathi Jyothi - Andhra Pradesh / SPSNellore : విజయభారత్ చారిటబుల్ ట్రస్ట్.అధ్వర్యంలో పేదలకు అన్న దానం కావలి, అమరావతి జ్యోత: గురువారం రోజు న"విజయభారత్ చారిటబుల్ ట్రస్ట్"వ్యవస్థాపకఅధ్యక్షులు, కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో......గుప్త ధాత సహకారంతో కావలి పరిసర ప్రాంతమైనటువంటి కాలేరి గుంట గిరిజన కాలనీలోనిలో 60 మందికి భోజనం ప్యాకెట్లు, అరటి పండ్లు, పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు , పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్చేంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ ఖాదర్ బాష మాట్లాడుచు....కిరణ్ కుమార్ అధ్యాపకులుగా బాధ్యతలునిర్వహిస్తు,పేదలకు ఎన్నో సామాజిక సేవాకార్యక్రమములు, చేస్తున్నారని,... విజయభారత్ చారిటబుల్ ట్రస్ట్, చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందించడం జరిగింది..కిరణ్ కుమార్ మాట్లాడుచు...పై కార్యక్రమంలోవివిధ స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు ప్రియదర్శిని మహిళా మండలి ఖాదర్ బి,శ్రీమతి వనజ,రత్నమ్మచారిటబుల్ ట్రస్ట్ MV ప్రసాద్ రావు,ఆపద్భాంధవ సేవా ట్రస్ట్ మధుసూదన్ రావు, జాగో సంస్థ జమీర్,టైం టు హెల్ప్ రమేష్, గుడ్ మెన్ సంస్థ బ్రహ్మయ్య,త్యాగరాజు తదితరులు పాల్గొనడం సంతోషంగ ఉన్నదని,రాబోయే రోజుల్లో మరెన్నో ప్రజాకార్యక్రమములు, చేస్తానని కిరణ్ కుమార్ తెలియ చేయడం జరిగింది.

Narayana

Admin

Amaravathi Jyothi

మరిన్ని వార్తలు

Copyright © Amaravathi Jyothi 2026. All right Reserved.



Developed By :